కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల ప్రవాహం కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా బారినపడ్డారు. ఇక ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు కూడా కరోనా వైరస్ వచ్చింది. మార్చి 7వ తేదీన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s7A0ng
మోహన్ భగవత్కు కూడా కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక..
Related Posts:
కర్నూలు, గుంటూరులతో పోటీ పడుతోన్న కృష్ణా: త్రిపుల్ సెంచరీకి చేరువగా..: దిమ్మతిరిగేలా కొత్త కేసులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి… Read More
ఏపీకి పొంచివున్న అకాల గండం: బంగాళాఖాతంలో అల్పపీడనం: 24 గంటల్లో తుఫానుగావిశాఖపట్నం: కరోనా వైరస్ ఒకవంక రాష్ట్రాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాలు గండం పొంచివుంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అ… Read More
Coronavirus: బెంగళూరులో అల్లర్లు, 186 మంది పోలీసులు క్వారంటైన్ లో, తబ్లీగి జమాత్ దెబ్బతో !బెంగళూరు: ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటి బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి సోకిన రోగులను పట్టుకోవడానికి వ… Read More
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు: షాపులు ఓపెన్: తెరచుకుంటున్న దుకాణాలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్టాండ్ అలోన్ దుకాణాలు ఒక్కటొక్కటికిగా తెరచుకుంటున్నాయి. కొన్ని రకాల దుకాణాలను ఓపెన్ చేయడానికి వీలుగా కేంద్… Read More
కరోనా లాక్డౌన్: మోదీ కీలక సందేశం.. ప్రపంచానికి భారత్ ఆదర్శం.. రంజాన్లోగా అది జరగాలంటూ..అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు, తుపాకులతో నిరసనలు చేస్తున్నారు. చైనాలోనైతే … Read More
0 comments:
Post a Comment