Wednesday, April 14, 2021

ఏపీ పరిషత్ ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ- హైకోర్టులో నేటి నుంచి విచారణ

ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడుస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఓట్ల లెక్కింపు జరగలేదు. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. గతంలో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని పేర్కొంది. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఏపీలో ఏపీ ఎంపీటీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gbq3mt

Related Posts:

0 comments:

Post a Comment