ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడుస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఓట్ల లెక్కింపు జరగలేదు. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరుగుతోంది. గతంలో ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని పేర్కొంది. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఏపీలో ఏపీ ఎంపీటీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gbq3mt
ఏపీ పరిషత్ ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ- హైకోర్టులో నేటి నుంచి విచారణ
Related Posts:
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం ... టీఆర్ఎస్ లో చేరతా కానీ కండిషన్స్ అప్లైతెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు .టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు తాను సిద్ధమంటూ గోషామహాల్ బీజేపీ ఎ… Read More
చంద్రబాబుపై ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డ వర్మ... తాజాగా బాలయ్యపై సెటైర్లుఆయన పేరుగాంచిన డైరెక్టర్. ఒక సినిమా మొదలు పెడుతున్నారంటే అక్కడి నుంచి వివాదాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆయన సినిమాలకు పెద్ద ప్రమోషన్ అక్కర్లేదు. కేవలం మ… Read More
టిక్ టాక్ పిచ్చి ఫ్రెండ్ ప్రాణం తీసింది!ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ గురించి తెలియని యూత్ లేరు. ఈ యాప్ కారణంగా పాపులారిటీ కోసం పాకులాడుతూ యువత చెడిపోతోందని అందుకే దాన్ని బ్యాన్ చేయాలన్న డి… Read More
జగన్, కేసీఆర్ కు భంగపాటు తప్పదు..! బాబు ఇచ్చే గిఫ్ట్ కోసం రెడీగా ఉండాలంటున్న టీడిపి నేతలు...!!అమరావతి : అమరావతిలో అదికాక, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. కేసీఆర్, జగన్లకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న… Read More
నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులులండన్ : వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్… Read More
0 comments:
Post a Comment