చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) భారీ షాకిచ్చింది. రూ. 2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొడనాడ్, సిరతవూర్లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్ పేరిట ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో బయట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nv7f35
శశికళకు ఐటీ శాఖ భారీ షాక్: రూ. 2వేల కోట్ల ఆస్తులు అటాచ్
Related Posts:
విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతికడప : సరదా కోసం విహరానికి వెళ్లే విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం… Read More
సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్పై మండిపడ్డ దత్తన్న..!హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీని మ… Read More
జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ చర్యలను సమర్థించిన సుప్రిం కోర్టు... పిటిషన్ విచారణ వాయిదా,జమ్ము కశ్మీర్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వాని… Read More
తమ్ముడిరూప రాక్షసుడు.. చెప్పకుండా అక్క షాపింగ్ చేసిందని గోర్లతో కంటిపై దాడి...న్యూఢిల్లీ : మరో రెండురోజుల్లో రాఖీ పౌర్ణమి. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల పవిత్రబంధానికి ప్రతీరూపం. సోదర, సోదరీల బంధానికి ప్రతీక. కానీ ఢిల్లీలో ఓ యువక… Read More
జమ్ముకశ్మీర్లో భూకంపం.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనంశ్రీనగర్ : హిమానీనదం జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. దీంతో ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు… Read More
0 comments:
Post a Comment