Wednesday, October 7, 2020

శశికళకు ఐటీ శాఖ భారీ షాక్: రూ. 2వేల కోట్ల ఆస్తులు అటాచ్

చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) భారీ షాకిచ్చింది. రూ. 2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొడనాడ్, సిరతవూర్‌లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్ పేరిట ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో బయట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nv7f35

Related Posts:

0 comments:

Post a Comment