కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది. మృతదేహాలను చెత్త వ్యానులో తరలిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రాజ్నందగావ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజ్నందగావ్లో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను నలుగురు పారిశుద్ధ్య కార్మికులు చెత్త వ్యానులోకి ఎక్కిస్తున్న వీడియో వెలుగుచూసింది. పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ఉన్న ఆ నలుగురు పారిశుద్ధ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32g2TTY
అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...
Related Posts:
లోక్సభ సమరం.. నేటి నుంచే నామినేషన్ల పర్వంహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (… Read More
టీడీపీని నాశనం చేసింది చంద్రబాబే .. ఆయనే మా కింద పని చేశాడు .. ఎర్రబెల్లి సంచలనంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో తనకింద పనిచేశారని ఏపీ సీ… Read More
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధంసార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్య… Read More
కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతాతెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తనకు అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించారు. కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ కాంగ్రెస్, బిజేపిలప… Read More
జనసేన పార్టీః మరో 32 మంది అభ్యర్థుల జాబితా వెల్లడి..అయిదు లోక్ సభ స్థానాలు కూడా!అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో … Read More
0 comments:
Post a Comment