కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది. మృతదేహాలను చెత్త వ్యానులో తరలిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రాజ్నందగావ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజ్నందగావ్లో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను నలుగురు పారిశుద్ధ్య కార్మికులు చెత్త వ్యానులోకి ఎక్కిస్తున్న వీడియో వెలుగుచూసింది. పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ఉన్న ఆ నలుగురు పారిశుద్ధ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32g2TTY
అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...
Related Posts:
తెరాసతో టచ్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణలో అసలు టీడీపీయే లేకుండా కేసీఆర్ ప్లాన్!హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇప్పుడు శాసన సభలోను టీడీపీ ఊసులేకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట… Read More
శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా,… Read More
భయపడతారు.. కానీ అద్భుతం: ముందు వెనుక కార్లు, బిజీ రోడ్డుపై 4 సింహాలు అలా నడుస్తుంటే (వీడియో)సౌతాఫ్రికా: పులులు, సింహాలను చూస్తే ఎవరైనా భయపడతారు. జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక ఎన్క్లోజర్లలో ఉంచినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ కూడా అది కాస్త మ… Read More
సంక్రాంతి సంబరాలు: పవన్ కళ్యాణ్కు వేలాది మంది ఘన స్వాగతంగుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత, … Read More
టోల్ గేట్ల లొల్లి.. ప్రభుత్వాలు వద్దన్నా \"పైసా వసూల్\"హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు ఉండబోవని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే టోల్ ప్లాజాల నిర్వాహకులు… Read More
0 comments:
Post a Comment