Wednesday, April 14, 2021

అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...

కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. మృతదేహాలను చెత్త వ్యానులో తరలిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రాజ్‌నందగావ్‌ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజ్‌నందగావ్‌లో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను నలుగురు పారిశుద్ధ్య కార్మికులు చెత్త వ్యానులోకి ఎక్కిస్తున్న వీడియో వెలుగుచూసింది. పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ఉన్న ఆ నలుగురు పారిశుద్ధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32g2TTY

Related Posts:

0 comments:

Post a Comment