ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లతో గెలిచి, సుదీర్ఘకాలం పరిపాలకులుగా వ్యవహరించిన అరుదైన రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. వరుసగా 20 ఏళ్లపాటు ప్రభుత్వ సారధిగా అధికారంలో ఉన్న ప్రపంచ నేతల సరసన ఆయన నిలిచారు. 2001లో సరిగ్గా ఇదే రోజున(అక్టోబర్ 7న) గుజరాత్ ముఖ్యమంత్రిగా సారధ్య ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన పాలకుడిగా నేటితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SzpdTw
Wednesday, October 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment