ఉత్తరాఖండ్ హరిద్వార్లోని గంగానదిలో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 14) ఒక్కరోజే దాదాపు 6లక్షల మంది షాహీ స్నాన్(రాజ స్నానం) ఆచరించారు. ఇప్పటివరకూ మొత్తం 31లక్షల మంది గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు కుంభమేళా జరగనుండటంతో మరింత మంది భక్తులు గంగానదికి పోటెత్తనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wTpqUG
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు... తొలిసారి ఈ హోదా... హరిద్వార్ కుంభమేళాలో విధులు...
Related Posts:
25 సార్లు 25 మందితో పారిపోయిన భార్య.. ఆ ఒక్క కారణంతో ఆమెను పల్లెత్తు మాట అనని భర్త..ఆమె ఓ వివాహితురాలు... ముగ్గురు పిల్లలకు తల్లి... వైవాహిక జీవితంలో ఆమెకు సంతృప్తి లేదో లేక ఇష్టం లేని పెళ్లి చేసుకుందో తెలియదు గానీ... ఇప్పటివరకూ 25 సా… Read More
సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్: ఆందోళన వద్దంటూ చిరంజీవి, ప్రమాదానికి కారణం అదేహైదరాబాద్: శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్పార్ట్స్ బైక్ … Read More
BRICS: బ్రిక్స్ సదస్సులో ఆఫ్గనిస్తాన్పై ఢిల్లీ డిక్లరేషన్-కీలక నిర్ణయాలు-పుతిన్,జిన్పింగ్ రియాక్షన్ ఇదే...ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్గనిస్తాన్… Read More
మెడిసిన్ ఫ్రమ్ స్కై-డ్రోన్లతో మందులు,వ్యాక్సిన్ సప్లై-రేపు కేంద్రమంత్రి,కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్...రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు,వ్యాక్సిన్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రాజెక్టును చేపడుతోంది. వికారాబాద్… Read More
మహిళలు పిల్లల్ని కనేందుకే-మంత్రులు కావాల్సిన అవసరం లేదు-తాలిబన్ సంచలన వ్యాఖ్యలుమహిళలంటే తాలిబన్లకు ఎంత చిన్న చూపనేది ఇదివరకు ఎన్నో ఘటనల్లో వెల్లడైంది. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో అత్యంత హింసకు గురైనది మహిళలే. ఆ చీకటి రోజ… Read More
0 comments:
Post a Comment