Wednesday, February 24, 2021

బీజేపీ నుంచి డబ్బులు: అసదుద్దీన్‌కు షాకిచ్చిన మమతా: ఏకంగా రద్దు

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి పీక్స్‌కు చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలతో కోలాహలం నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, రైటర్స్ బిల్డింగ్‌లో పాగా వేయడానికి ప్రయత్నిస్తోన్న భారతీయ జనతా పార్టీ మధ్య తరచూ దాడులు, ప్రతిదాడులు ఉద్రిక్త పరిస్థితులకు కారణమౌతోన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mm8OlZ

Related Posts:

0 comments:

Post a Comment