ఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు మాధ్యమాన్నే కాదు సిలబస్ (పాఠ్య ప్రణాళిక)ను సైతం మార్చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈసీ సిలబస్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qZ8t88
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందే
Related Posts:
ఆ బిల్లులపై సంతకాలు చేయొద్దు: రాష్ట్రపతికి సుఖ్బీర్ సింగ్ బాదల్ వినతిచండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోద ముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ… Read More
తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేదుగా: మంత్రి కొడాలి నాని సంచలనంరాష్ట్రంలో వివిధ ఆలయాల్లో వరుసగా అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరినవేళ.. తిరుమల డిక్లరేషన్ అంశం మరో చర్చన… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కోలుకుంటున్నవారే ఎక్కువ, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 10వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక, ఎక్కువ మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటు… Read More
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం: సభ్యుల అనుచిత ప్రవర్తనపై చర్యలు?న్యూఢిల్లీ: రాజ్యసభలో రైతు, వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణపై 12 ప్రతిపక్ష పా… Read More
ముఖ్యమంత్రివా? భూముల బ్రోకర్వా? - కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్‘‘కేసీఆర్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక భూముల బ్రోకర్ వా? పేదలను కొల్లగొట్టడమే విధానమా? నీ లాంటోళ్లను చాలా మందిని చూశాం.. నువ్వెంత ఆఫ్ట్రాల్.. ప్రజా కోర… Read More
0 comments:
Post a Comment