ఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు మాధ్యమాన్నే కాదు సిలబస్ (పాఠ్య ప్రణాళిక)ను సైతం మార్చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈసీ సిలబస్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qZ8t88
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందే
Related Posts:
ఎంపీల మూకుమ్మడి రాజీనామా..!? మోదీకి వ్యతిరేకంగా ఐక్యత చాటేందుకు : అర్దరాత్రి సంచలనం..!ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజున సంచలన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. మోదీకి వ్యతిరే కం గా ప్రతిపక్షాలు మూకుమ్మడి రాజీనామాలకు… Read More
మా పార్టీలోనే దొంగలు .. టీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యేల షాకింగ్ కామెంట్స్టిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాల అవసరం లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీ లోనే దొంగలు ఉన్న… Read More
ఢిల్లీకి ఏమైంది?.. వరుస అగ్నిప్రమాదాలతో కలవరంఢిల్లీ : ఢిల్లీకి ఏమైంది? వరుస అగ్నిప్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల లోపమా? ప్రజల నిర్లక్ష్యమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినా.. బాధ్యులపై … Read More
అంగారకుడిపై అదృశ్యమైన రోవర్ : ఆచూకీ కోసం చివరి ప్రయత్నంలో నాసావాషింగ్టన్ : అంగారక గ్రహం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆపర్చూనిటీ పేరుతో ఓ రోవర్ను అంగారకగ్రహంపైకి పంపించా… Read More
'జగన్! మనం అలా కాదబ్బా.. బెంగళూరులో కూర్చొని, ముఖ్యమంత్రి పదవి అంటే తమాషానా?'అమరావతి: ముఖ్యమంత్రి పదవి అంటే ఏమైనా తమాషానా, వైసీపీ అధినేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న లెక్క ప్రకారం ఆయన ర… Read More
0 comments:
Post a Comment