తిరుపతి ఉపఎన్నికలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రచారంలో బాగంగా చోటు చేసుకున్న ఘటనలు, విపక్ష టీడీపీ ఫిర్యాదులు, వాటిపై ఈసీ స్పందనతో పోలింగ్కు ఒక్క రోజు ముందు కూడా ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఉపఎన్నికలో చోటు చేసుకున్న ఘటనలపై టీడీపీ ఎంపీలు చేసిన పలు ఫిర్యాదులపై స్పందించిన ఈసీ... పలు కీలక చర్యలు ప్రకటించంది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8C2Pi
తిరుపతిలో వైసీపీకి డబుల్ షాక్- రాళ్ల దాడిపై ఈసీ దర్యాప్తు-వాలంటీర్లకు చెక్
Related Posts:
సోనూసూద్ సాయం: చిత్తూరు మరో రైతు కుటుంబానికి భరోసా, చనిపోవడంతో ఫ్యామిలీకి అండగా...ఎవరైనా ఆపదలో ఉన్నారా అంటే వినిపించే పేరు సోనూసూద్. అవును.. లాక్ డౌన్ వల్ల కూలీల వెతలతో బయటకొచ్చిన అతని మంచి మనసు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరా, ఇద్దరా… Read More
రాజస్థాన్ రాజకీయ క్రీడకు శుభం కార్డు: విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్లో రాజక… Read More
ఏపీలో ఎంసెట్ సహా ఏడు సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల- సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 5 మధ్య..ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించే పరిస్ధితి లేదు. దీంతో మే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు నానాటికీ ఆలస్… Read More
రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే: హైకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్అమరావతి: రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తన అఫిడవిట్లో పేర్కొంది. రాష్ట్ర విభజన అంశాలపై పీవీ కృష్ణయ్య వేసిన… Read More
భారీ బందోబస్తు:: కాస్సేపట్లో రెడ్ఫోర్ట్పై మువ్వన్నెల రెపరెప: వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి భారతావని సర్వసన్నద్ధమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిరాడంబరంగా, … Read More
0 comments:
Post a Comment