అమరావతి: ఏపీ ఇంటెలిజేన్స్ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల (డిసిప్లినరీ అండ్ అప్పీల్) రూల్స్ 1969ను ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులోని రూల్ 8 ఆధారంగా ఏబీ వెంకటేశ్వర రావుపై చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RMo8uH
రూల్ 8: ఆ ఒక్క లెటర్తో చిక్కుల్లో ఏబీ వెంకటేశ్వర రావు: కఠిన చర్యలకు జగన్ సర్కార్ సిద్ధం
Related Posts:
ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. గ్రౌండ్ రియాలిటీ... టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు ఎంతమంది..తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ విద్యార్థులకు ఆన్లైన్ డిజిటల్ క్లాసులు బోధిస్తున్నారు. టీశాట్,దూరదర్శన్ చానెల్స్ ద్వారా బోధిస్తున్న ఈ క్లాసులకు మ… Read More
ఏపీలో మందుబాబులకు మరో షాక్- ప్రీమియం బ్రాండ్లపై పెంపు- చీప్ లిక్కర్పై తగ్గింపు..ఏపీలో మద్యం ధరల్లో ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. మద్యం వినియోగం తగ్గించడంతో పాటు మద్యం దొరక్క జరుగుతున్న మరణాలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ధర… Read More
కరోనాతో బాధపడుతూ వ్యాయామం చేస్తున్నారా ? అది చాలా డేంజర్ అంటున్న అధ్యయనంకరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్నవారు కదలకుండా కూర్చుంటే ఇబ్బందని, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి అని, ఇప్పటివరకు వైద్యులు కరోనా బాధితులకు సూచించారు. … Read More
ఆన్లైన్ రమ్మీపై నిషేధం- జగన్ కు థ్యాంక్స్ చెప్పిన బీజేపీ నేత...విజయవాడ : ఏపీలో ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్లైన్లో రమ్మీ కానీ పోకర్ కానీ ఆడితే ఆరు నెలల జైలుశిక్ష… Read More
TS EAMCET 2020: హాల్ టికెట్లు జారీ.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి,విద్యార్థులకు గైడ్లైన్స్ ఇవే..!హైదరాబాదు: దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన పలు పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అనేక … Read More
0 comments:
Post a Comment