Thursday, September 3, 2020

ఆన్‌లైన్ డిజిటల్ క్లాసులు.. గ్రౌండ్ రియాలిటీ... టెక్నాలజీ అందుబాటులో లేనివాళ్లు ఎంతమంది..

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ విద్యార్థులకు ఆన్‌లైన్ డిజిటల్ క్లాసులు బోధిస్తున్నారు. టీశాట్,దూరదర్శన్ చానెల్స్ ద్వారా బోధిస్తున్న ఈ క్లాసులకు మొదటిరోజు 14,03,714 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటూ 'ది ప్రింట్' ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. మొదటిరోజు దాదాపు 1.38లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్ డిజిటల్ క్లాసులకు హాజరయ్యేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32UaLdJ

Related Posts:

0 comments:

Post a Comment