హైదరాబాదు: దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన పలు పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అనేక ఆందోళనల నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సక్సెస్ ఫుల్గా నిర్వహించగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అదే ఉత్సాహంతో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ELU4t5
TS EAMCET 2020: హాల్ టికెట్లు జారీ.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి,విద్యార్థులకు గైడ్లైన్స్ ఇవే..!
Related Posts:
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీర… Read More
వెనక్కు తగ్గిన కేంద్రం : ఆంక్షలు ఎత్తివేత : బాబు దావోస్ పర్యటన కు అనుమతి ..!ఎట్టకేలను కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఏపి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో విధించిన ఆంక్షల ను సవరించింది. ఏపి ప్రభుత్వం ..కే… Read More
మిషన్ భగీరథకు జాతీయ అవార్డు..! హరీష్ రావు కు దక్కని క్రెడిబులిటీ...!!హైదరాబాద్ : తెలంగాణలో సాగు, త్రాగు నీటి శాశ్వత వనరైన చెరువుల పునరుద్దరణకు ప్రభుత్వం ఎంతగానో అంకిత భావాన్ని ప్రదర్శిచింది. అందులో భాగంగా స… Read More
అలిగిన అఖిల...గన్మెన్లె వెనక్కు.. నా అనుచరుల పైనే...!మంత్రి అఖిలప్రియ అలిగారు. రక్షణ గా ఉండే గన్మెన్లను వెనక్కు పంపారు. పోలీసుల తీరుకు నిరసనగా నిర్ణయం తీసుకున్న అఖిల ప్రియ నిర్ణయం వివాదాస్పద… Read More
ఉద్యోగాల జాతర : కొత్తగా 14 నోటిఫికేషన్లు: నెలాఖరు లోగా జారీకి నిర్ణయం..!ఏపిలో ఎన్నికల ఏడాది కావటంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ కోసం 21 ప్రకటనలు జారీ చేసిన ఆంధ్ర ప్రదే… Read More
0 comments:
Post a Comment