Thursday, September 3, 2020

ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం- జగన్‌ కు థ్యాంక్స్‌ చెప్పిన బీజేపీ నేత...

విజయవాడ : ఏపీలో ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ ఇవాళ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో రమ్మీ కానీ పోకర్‌ కానీ ఆడితే ఆరు నెలల జైలుశిక్ష విధించేలా చట్లంలో మార్పులు చేయబోతోంది. అలాగే ఆన్‌లైన్‌ నిర్వాహకులు కూడా తొలిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలుతో పాటు జరిమానా కూడా విధించాలని నిర్ణయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jJzyIm

Related Posts:

0 comments:

Post a Comment