కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్నవారు కదలకుండా కూర్చుంటే ఇబ్బందని, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి అని, ఇప్పటివరకు వైద్యులు కరోనా బాధితులకు సూచించారు. ఇక దీంతో ప్రస్తుతం కరోనా బారినపడి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ తొందరగా కోలుకోవడం కోసం తెగ వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఎలా పడితే అలా వ్యాయామాలు చేయడం అనర్థాలకు దారితీస్తుందని తాజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34XS7V0
కరోనాతో బాధపడుతూ వ్యాయామం చేస్తున్నారా ? అది చాలా డేంజర్ అంటున్న అధ్యయనం
Related Posts:
8వ తేదీన క్యాబినెట్ భేటీ.. లాక్డౌన్, థర్డ్ వేవ్ సహా చర్చించే కీలక అంశాలు ఇవే..తెలంగాణ మంత్రివర్గ సమావేశం మంగళవారం (జూన్ 8వ తేదీన) జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉ… Read More
కరోనా వ్యాక్సిన్ల కొరత: కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్, రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసే సత్తా వుంది!హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల కొరత కేంద్ర ప్రభుత్వం వైఫల్యమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనల… Read More
Covishield vs Covaxin: ఆ వ్యాక్సిన్తోనే శరీరంలో యాంటీబాడీస్ అధికం: రీసెర్చ్ రిపోర్ట్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 23,13,22,417 మ… Read More
Kamala Harris తొలి అంతర్జాతీయ పర్యటన: విమానం గాల్లో ఉండగా: దేవుణ్ని ప్రార్థించావాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె తొలి అంతర్జాతీయ పర్యటనలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆమె ప్రయాణిస్తోన్న … Read More
ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడుకరోనాకు ఉపశమనంగా భావిస్తోన్న కృష్ణపట్నం ఆనందయ్య మందుపై రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఆన్ లైన్ లో ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించిన వివాదంలో టీడీపీ సీ… Read More
0 comments:
Post a Comment