Saturday, April 24, 2021

తెలంగాణలో కరోనా: కొత్తగా 8126 కేసులు -ఒక్కరోజే 38 మంది బలి -ఎన్నికల జిల్లాల్లో వైరస్ విలయం -దొంగలెక్కలా?

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతి మరింత పెరిగింది. రోజువారీ కేసులు, మరణాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. యాక్టివ్ కేసులు గుట్టలాపెరిగిపోయి, రికవరీ రేటు కనిష్టస్థాయికి చేరింది. స్వయంగా ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి సైతం కొవిడ్ బారినపడినా మున్సిపల్ ఎన్నికల విషయంలో సర్కారు మొండి పట్టు వల్ల ఆయా జిల్లాల్లో కొత్త కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dQueCA

0 comments:

Post a Comment