Friday, March 5, 2021

ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడే

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. అయితే రాజధాని ఢిల్లీతో పాటు ఐదు కీలక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండటం కేంద్రంతో పాటు అందరినీ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bjeo28

Related Posts:

0 comments:

Post a Comment