దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి ప్రభావం చూపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. అయితే రాజధాని ఢిల్లీతో పాటు ఐదు కీలక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండటం కేంద్రంతో పాటు అందరినీ కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bjeo28
ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం- కొత్త కేసుల్లో 85 శాతం అక్కడే
Related Posts:
ముంచుకొస్తున్న మేయర్ ముహూర్తం.!సీల్డ్ కవర్ లో ఉన్న స్త్రీ ఎవరు.?మజ్లిస్ మతలబు ఏంటి..?హైదరాబాద్ : మేయర్ ఎంపిక ప్రక్రియకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈనెల 11న మేయర్ ఎన్నిక లాంఛనం పూర్తి కావల్సిన ఉన్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలో ఉత్కంఠ నెల… Read More
Visakhapatnam steel Plant:తెలుగు ప్రజలకు ఎందుకంత ప్రత్యేకం.. దీని చరిత్ర ఏంటి..?విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పార్టీ… Read More
ఆన్ లైన్ లో ప్రారంభించి అంతర్జాతీయంగా ఎదగొచ్చు.!టీ సర్కార్ చేయూత ఉంటుందన్న కవిత.!హైదరాబాద్ : తెలంగాణలో అనేక ప్రభుత్వ పథకాల నగదు మహిళకే అందిస్తూ, ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అశోక యూనివర్సిటీ, వీ-హబ్ సంయు… Read More
Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !చెన్నై/ లక్నో/ బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న వివాహిత మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్న వ్యక్తి ఆమెతో చాలా కాలం ఎంజాయ్ చేశాడు. ఆంటీతో ఎంజాయ్ చేస్తు… Read More
పంచాయతీ పోరు: మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అరెస్ట్.. శ్రేణుల ఆందోళన...ఏపీలో పంచాయతీ పోరు హోరెత్తిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. డబ్బులు పంచగా.. అడ్డుకోవడమే ఇతర ప… Read More
0 comments:
Post a Comment