Thursday, April 15, 2021

భారత్ లో కరోనా కల్లోలం: రోజువారీ కేసుల రికార్డ్ బ్రేక్ 2,17,353 కొత్త కేసులు, 1,185 మరణాలు

ఊహించని విధంగా పెరుగుతున్న కేసులతో భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది. భారతదేశం గత 24 గంటల్లో 2,17,353 కరోనావైరస్ కొత్త కేసులను నమోదు చేసింది. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1.42 కోట్లకు పైగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 10.46 శాతం ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uZx3Y1

Related Posts:

0 comments:

Post a Comment