ఊహించని విధంగా పెరుగుతున్న కేసులతో భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది. భారతదేశం గత 24 గంటల్లో 2,17,353 కరోనావైరస్ కొత్త కేసులను నమోదు చేసింది. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1.42 కోట్లకు పైగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 10.46 శాతం ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uZx3Y1
భారత్ లో కరోనా కల్లోలం: రోజువారీ కేసుల రికార్డ్ బ్రేక్ 2,17,353 కొత్త కేసులు, 1,185 మరణాలు
Related Posts:
వీడియో వైరల్ :ఆరోజున ప్రధాని ఏం చేయమన్నారు... ఇప్పటికే ఆ దేశ ప్రజలు చేస్తున్నారుకరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో తిరగకుండా ఇళ్లకే పరిమితమౌతే చాలా సహాయం చేసినవాళ్లమవుతామని ప్రధాని నరేంద్ర మోడీ గ… Read More
సామాజిక దూరం పేరుతో హైదరాబాద్ లో నిమ్మగడ్డ తిష్ట వెనుక.. వ్యూహం అదేనా ..!ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో ఆయన కేబిన… Read More
హైదరాబాద్ యమ డేంజర్: వర్షం పడితే గాలిలో ప్రాణాలే.. శిశువు సహా మహిళ గుంతలో..(వీడియో)హైదరాబాద్: నగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైంది. గురువారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. మర… Read More
కరోనా.. ప్రపంచాన్ని హడలెత్తిస్తూ పర్యావరణానికి మేలు చేస్తోన్న వైరస్.. ఇదిగో సాక్ష్యం..ప్రపంచంపై పంజా విసురుతోన్న కరోనా వైరస్ ధాటికి దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. చదువులు,ఉద్యోగాలు,వ్యాపారాలు,యుద్దాలు,ప్రయాణాలు,పాలిటిక్స్ అన్నీ పక్కకు… Read More
నిర్భయ కేసు : ఉరిశిక్షకు కొద్ది గంటల ముందు హైకోర్టులో స్టే పిటిషన్..నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురు దోషులు.. చివరి నిమిషం వరకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గురువారం(మార్చి 19) మధ్యాహ్నం మరణ… Read More
0 comments:
Post a Comment