తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధ,గురువారం(ఏప్రిల్ 14,15) కేసుల సంఖ్య 3వేల మార్క్ని దాటింది. బుధవారం (ఏప్రిల్ 14 ) రాత్రి 8గంటల నుంచి గురువారం (ఏప్రిల్ 15) రాత్రి 8గంటల మధ్యకొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది కరోనాతో మృతి చెందారు. గతంలో రోజుకు రెండు లేదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axsT1R
Thursday, April 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment