తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధ,గురువారం(ఏప్రిల్ 14,15) కేసుల సంఖ్య 3వేల మార్క్ని దాటింది. బుధవారం (ఏప్రిల్ 14 ) రాత్రి 8గంటల నుంచి గురువారం (ఏప్రిల్ 15) రాత్రి 8గంటల మధ్యకొత్తగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది కరోనాతో మృతి చెందారు. గతంలో రోజుకు రెండు లేదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axsT1R
కరోనా అప్డేట్ : తెలంగాణలో భారీగా కొత్త కేసులు... మరో 9 మంది మృతి
Related Posts:
14 రోజుల తర్వాత చిక్కిన అన్నాడీఎంకే నేత.. అదుపులో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా...సాప్ట్వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడ… Read More
భారత్లో బుద్దుడు నడయాడిన దేశం... శాంతిని కోరుకుంటుంది... యుద్దాన్ని కాదు... ఐరాసలో మోడీఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ మరోసారి శాంతి సందేశాన్ని వినిపించారు. భారత దేశం ఎల్లప్పుడు శాంతిని కోరుకుంటుందని చెప్పిన ఆయన ప్రపంచ ద… Read More
ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ ‘కాశ్మీర్’పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలున్యూయార్క్: తమది ఉగ్రవాద దేశంగా భారత్ ఎప్పుడూ ఆరోపిస్తుందని.. అయితే, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసా… Read More
అవమానాలు ఎదురైన చోటే అందలం.. ఫిక్సింగ్, మాఫియా నుంచి ‘హెచ్సీఏ’ వరకు అజారుద్దీన్వివాదాస్పద భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మళ్లీ వెలుగులోకి వచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలు రకాలుగా అవమానాల పాలైన ఈ హైదరాబాదీ క్… Read More
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం: ఇంటి యజమాని సురక్షితం, ఓ జవాను మృతిశ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాంబన్ జిల్లా బటోటే గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం చొరబడ్డారు. ఆ ఇంటి యజమానిని కూడా వారితోపాటు బంధించారు. స… Read More
0 comments:
Post a Comment