Thursday, March 19, 2020

నిర్భయ కేసు : ఉరిశిక్షకు కొద్ది గంటల ముందు హైకోర్టులో స్టే పిటిషన్..

నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురు దోషులు.. చివరి నిమిషం వరకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గురువారం(మార్చి 19) మధ్యాహ్నం మరణశిక్ష స్టే పిటిషన్‌ను ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసినప్పటికీ.. దోషులు ఆఖరి ప్రయత్నంగా ఢిల్లీ హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QKjb2f

Related Posts:

0 comments:

Post a Comment