ప్రపంచంపై పంజా విసురుతోన్న కరోనా వైరస్ ధాటికి దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. చదువులు,ఉద్యోగాలు,వ్యాపారాలు,యుద్దాలు,ప్రయాణాలు,పాలిటిక్స్ అన్నీ పక్కకుపోయాయి. అన్ని దేశాల ఫోకస్ అంతా ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణ పైనే. వైరస్ నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు అన్ని దేశాలు శాయాశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా.. మరికొన్ని దేశాలు అదే బాటలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UjDFjc
కరోనా.. ప్రపంచాన్ని హడలెత్తిస్తూ పర్యావరణానికి మేలు చేస్తోన్న వైరస్.. ఇదిగో సాక్ష్యం..
Related Posts:
చైనా జిన్పింగ్తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీపభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఆరు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. భీకరమైన చలికాలంలోనూ యుద్ధానికి సిద్ధమని రెండు దేశాల … Read More
2 వాహనాల్లోనే వెళ్లాలి.. ఐదుగురుకు మించి నో.. రోడ్ షో లో అరగంట గ్యాప్, ఈసీ మార్గదర్శకాలు..గ్రేటర్ నగారా మోగడంతో.. ఎన్నికలకు సంబంధించి ఈసీ తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ఉంటుందని స్పష్టంచేసింది. దీం… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, కృష్ణాలో అధికంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే, పాజిటివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటల … Read More
50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఆపై వికృత చర్యలు .. యూపీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులకు కళ్ళు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత పదేళ్ళలో 5… Read More
పరువుతీసేలా.. సంచయితపై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు: కుటుంబ తగాద కాదంటూ బొత్సకు చురకవిజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయితపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు. సంచయిత వ్యవహారశైలిపై ఆ… Read More
0 comments:
Post a Comment