Sunday, March 21, 2021

Janata Curfew: సరిగ్గా ఏడాది కిందట: కొన్ని జ్ఞాపకాలు: ఇప్పుడూ అవే పరిస్థితులు

న్యూఢిల్లీ: జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించడానికి తొలి అడుగుగా భావించే జనతా కర్ఫ్యూనకు సోమవారం నాటితో ఏడాది పూర్తవుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గత ఏడాది మార్చి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c5RCve

Related Posts:

0 comments:

Post a Comment