జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార పార్టీ పేరుతో తీవ్ర ఆరోపణలు చేసారు. జనసన పైన వైసీపీకి ఎందుకింత కక్ష్య అని ప్రశ్నించారు. తమకు ఉన్న ఒక ఎమ్మెల్యేలను లాక్కొనే కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి మీద ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డబ్బు పంచటం వైసీపీకే సాధ్యమైందని..అందుకే వారు అధికారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0SKXj
Wednesday, August 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment