జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార పార్టీ పేరుతో తీవ్ర ఆరోపణలు చేసారు. జనసన పైన వైసీపీకి ఎందుకింత కక్ష్య అని ప్రశ్నించారు. తమకు ఉన్న ఒక ఎమ్మెల్యేలను లాక్కొనే కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి మీద ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో డబ్బు పంచటం వైసీపీకే సాధ్యమైందని..అందుకే వారు అధికారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0SKXj
జగన్ కు పవన్ వార్నింగ్..నేను తెగిస్తే: మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కొనే కుట్ర: డబ్బు పంచి అధికారంలోకి..!
Related Posts:
ఓటు బ్యాంకు రాజకీయాలు : హిందూత్వ అజెండాగా ప్రచారం, ఓన్ చేసుకుంటున్న కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్హైదరాబాద్ : ఎన్నికల రావడంతోనే ఓటర్లను ఆకట్టుకొనేందుకు రాజకీయ పార్టీలు తమదైన వ్యుహంతో అడుగులేస్తున్నాయ్. తమ, పర అనే భేదం లేకుండా, లింగ, వయో అనే తేడా చూ… Read More
హోళీ వేళ మహిళలకు రంగు పూస్తే.. మీ జీవితానికి శుభం కార్డే..! తస్మాత్ జాగ్రత్త..!!హైదరాబాద్ : హోళీ సందర్బంగా దారెంట వెళ్తున్న అమ్మాయిలకు సరదాగా రంగులు పులదామనుకుంటున్నారా..? జాగ్రత్త..! రంగు పడుద్ది.. పరిచయం లేని వ్యక్తి… Read More
పాపం పసిపాప: తల్లి మృతి చెందింది..మేనమామ కనికరించలేదు..ఈ చిన్నారి ఏంచేసింది..?ఇండోర్ : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి అనారోగ్యం పాలైంది. తినేందుకు తిండి లేదు... ఓ వైపు అనారోగ్యంతో ఉన్న తల్లి మరో వైపు కాయకష్టం చేయలేని వ… Read More
మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవానున్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో అందులోని ఓ జవాను తన సహచర జవాన్లు ముగ్గురిని కాల్చి చంపాడు. అజిత్ కుమా… Read More
ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టుపంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మోడీ వెంటనే బెయిల్ కోసం మంజూరు చేసుకున్… Read More
0 comments:
Post a Comment