కోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు సర్వసాధారణమౌతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు పరస్పరం భౌతికదాడులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో భౌతికదాడులకు ఈ రెండు పార్టీలు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. తృణమూల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tJaeY0
తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజే
Related Posts:
మనవేళ్లు మన కంట్లోనే...! రాహుల్ గాంధీయో కాదు బీజేపీ నేతల పేర్లను ఇరికించిన పాకిస్థాన్కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు గాను ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు బీజేపి నేత… Read More
విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తా..! టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..!!హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు విధానాలపై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ, టిఆర్ఎస… Read More
రాజధాని సస్పెన్స్ కంటిన్యూ..తేల్చని ప్రభుత్వం : ఏ ఒక్క సామాజిక వర్గానిదీ కాదు : బొత్సా సేమ్ డైలాగ్..ఏపీ రాజధాని అమరావతి కొనసాగింపు పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రాజధాని పైన సమీక్ష ద్వారా దీనికి ఒక ముగింపు వస్తుందని అందరూ ఆశించారు. అయిత… Read More
పాక్కు భారత్ వార్నింగ్.. హద్దులు దాటారో ఖబడ్దార్న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారమైన జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ నాయకులు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి ర… Read More
యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వచ్చే నెల 27న ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. వాతావరణ మార్పు,… Read More
0 comments:
Post a Comment