పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి యుద్ద ఘంటికలు మ్రోగించాడు. భారత దేశంపై యుద్దానికి వెళ్తాం సిద్దంగా ఉండండి అంటూ ఆదేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్ సిద్దంగా ఉందని ప్రకటించాడు. తాజాగా పీవోకో ప్రాంతంలో పాక్ ప్రధాని మాట్లాడారు. కాగా ఇదివరకే ఓసారి కశ్మీర్ పరిణామాలపై మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YI69Ii
కశ్మీర్ అంబాసిడర్ అవుతా...! కశ్మీరీల కోసం యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నాం:పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Related Posts:
మౌనం వీడిన గద్దర్ .. తెలంగాణలో మరో ఉద్యమం అన్న ప్రజా యుద్ధనౌకతెలంగాణా ప్రజా యుద్ధ నౌక , ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై స్పందించారు. చాన్నాళ్లుగా మౌనం పాటిస్తున్న ఆయన తాజా పరిస్థితులపై గళం విప… Read More
వైసీపీ స్క్రిప్ట్ , బీజేపీ డైరెక్షన్ లో వర్మ సినిమా ..ఇప్పుడు కొత్త డ్రామా ...టీడీపీ నేత డొక్కా ఫైర్ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. 130 స్థానాలు గెలుస్తాం నో డౌట్ అని చంద్రబాబు అంటే , ఆల్రెడీ విజయం డిసైడ్ అయ్యింది . ప్రమాణ … Read More
నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూఢిల్లీ : ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 … Read More
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలుహైదరాబాద్ : మండుటెండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్… Read More
వీడియో వైరల్: అమేథీలో అగ్నిప్రమాదం... మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్మృతీ ఇరానీఅది అమేథీ నియోజకవర్గం... ప్రచారంలో బిజీగా ఉన్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. పురాబ్ ద్వారా గ్రామంలో ఆమె కాన్వాయ్ వెళుతోంది. ఒక్కసారిగా ఆ కాన్వాయ్ ఆగిం… Read More
0 comments:
Post a Comment