Friday, May 1, 2020

లాక్ డౌన్ సడలింపులతో భారీ జనం వచ్చే ఛాన్స్.... కీలక సమయం జాగ్రత్త అంటున్న సీఎం జగన్

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇక తాజాగా కేంద్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థుల విషయంలో స్వరాష్ట్రాలకు వెళ్ళవచ్చని మార్గదర్శకాలు విడుదల చెయ్యటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, ఇప్పుడే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yZXm8C

Related Posts:

0 comments:

Post a Comment