Wednesday, March 3, 2021

అమరావతికి కేంద్రం భారీ షాక్‌- రెండు విభజన హామీలకు మంగళం- కారణం జగన్‌ సర్కార్‌

ఏపీలో వైసీపీ సర్కార్‌ తీసుకొచ్చిన మూడు రాజధానుల వ్యవహారం మరో కీలక ప్రాజెక్టు ఉసురుతీసింది. అసలే కేంద్రం నుంచి అరకొర సాయం అందుతున్న తరుణంలో గతంలో ఒప్పుకున్న ఓ ప్రాజెక్టును కేంద్రం తాజాగా రద్దు చేసుకోవడం కలకలం రేపుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన. ఇప్పటికే రాయలసీమతో అమరావతిని కలిపే ఎక్స్‌ప్రెస్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3884qi5

Related Posts:

0 comments:

Post a Comment