Thursday, July 23, 2020

మోదీ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు.. 17 ఏళ్ల పోరాటం..

భారత సైన్యానికి సంబంధించి మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మజూరు చేస్తూ రక్షణ శాఖ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే పనిచేస్తోన్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZS7Ul3

0 comments:

Post a Comment