భారత సైన్యానికి సంబంధించి మోదీ సర్కార్ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మజూరు చేస్తూ రక్షణ శాఖ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సైన్యంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు ఇప్పటికే పనిచేస్తోన్న వాళ్లు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZS7Ul3
మోదీ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం.. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు.. 17 ఏళ్ల పోరాటం..
Related Posts:
దూసుకుపోతున్న మోడీ.. ఆనందంలో హీరాబెన్ (వీడియో)నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ విజయ దుందుభి మోగించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించ… Read More
జగన్ అనే నేను..: 30న జగన్ ప్రమాణ స్వీకారం :సాయంత్రం చంద్రబాబు రాజీనామా..!ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ గెలుపు ఖాయం అవ్వటంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ… Read More
మోడీ , షాల స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ ... అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంరెండు దశాబ్దాలుగా బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాలు లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకుపోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత… Read More
డీఆర్డీఓలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 351 టెక్నీషియన్ పోస్టులను భర్తీ… Read More
రాహుల్, మేనకా వెనుకంజ : లీడ్లో ములాయం, అఖిలేశ్, వరుణ్లక్నో : యూపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు .. 50కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎస్పీ, బీఎస్పీ … Read More
0 comments:
Post a Comment