Thursday, July 23, 2020

అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ

భోపాల్: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతమవుతుందని మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మవ్యాఖ్యానించారు. ఇప్పటికే మహమ్మారి బారిన మనదేశంలోని 12 లక్షల మంది పడిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30B1yG2

Related Posts:

0 comments:

Post a Comment