సిమ్లా/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలుకావడంతో పేదలు, సామాన్య ప్రజల జీవితాలు చెల్లాచెదురైనాయి. ఇలాంటి సమయంలో కుటుంబాన్ని పోషించడం వీలుకాక ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సమస్యలతో పాటు ఇప్పుడు పిల్లల ఆన్ లైన్ పాఠాలు కొందరు తల్లిదండ్రులకు మరోసమస్యగా తయారైయ్యింది. పిల్లలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Taf1n
Lockdown: ఆన్ లైన్ పాఠాలు, ఆవును అమ్మి పిల్లలకు స్మార్ట్ ఫోన్, ఎమ్మెల్యేకి రూ. 6 వేలు దిక్కు లేదు!
Related Posts:
కశ్మీర్ విభజనపై పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతున్న భారత్జమ్ము కశ్మీర్ విభజన అంశాపై పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కశ్మీర్ను విభజించడంతోపాటు ఆర్టికల్ 370 రద్దు … Read More
కశ్మీర్ విభజనపై భగ్గుమన్న ఒవైసీ..! అక్కడి ప్రజలను గొర్రెల్లా బలి ఇస్తున్నారు..!న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు స్పస్టంచేసింది ఎంఐఎం. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. … Read More
మేడిగడ్డ నుంచి ఇక్కడి వరకు.. గోదావరి నది సజీవం.. ధర్మపురి పర్యటనలో కేసీఆర్జగిత్యాల : మేడిగడ్డ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి చేర… Read More
మోడీకి చంద్రబాబు అవినీతి చిట్టా..ప్రక్షాళన కోసమే: కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి: ప్రధానికి జగఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల సేపు భేటీ జరిగింద… Read More
ఆర్టికల్ 370 రద్దుపై కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పీవీపీకేంద్రంలోని బిజెపి సర్కార్ ఆర్టికల్ 370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయపార్టీలకు అతీతంగా చాలామంది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సా… Read More
0 comments:
Post a Comment