సిమ్లా/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలుకావడంతో పేదలు, సామాన్య ప్రజల జీవితాలు చెల్లాచెదురైనాయి. ఇలాంటి సమయంలో కుటుంబాన్ని పోషించడం వీలుకాక ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సమస్యలతో పాటు ఇప్పుడు పిల్లల ఆన్ లైన్ పాఠాలు కొందరు తల్లిదండ్రులకు మరోసమస్యగా తయారైయ్యింది. పిల్లలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Taf1n
Thursday, July 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment