Wednesday, March 3, 2021

టీడీపీ మాజీ ఎంపీ కుమారుడు ఆత్మహత్యాయత్నం?: ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై

ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఏలూరులోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మాగంటి రాంజీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. స్పృహ తప్పిన స్థితిలో ఆయనను గమనించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uQ3QPT

Related Posts:

0 comments:

Post a Comment