శ్రీహరికోట : పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ 45 ద్వారా డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటలిజెన్స్ శాటిలైట్.. ఇమిశాట్ను నింగిలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 28 నానో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CI4HIP
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45
Related Posts:
ఏపీలో పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేసిన జగన్ సర్కార్ -పూర్తి వివరాలివేఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా … Read More
కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్భారత్లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటు… Read More
2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనంహైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా… Read More
అదృష్టమంటే సంజీవన్దే: ఉద్యోగం పోయి డీల పడ్డ క్షణంలోనే.. మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడున్యూఢిల్లీ: అదృష్టవంతులనేవారు కొందరుంటారు. అందులో కేరళ రాష్ట్రానికి చెందిన నవనీత్ సంజీవన్ కూడా ఉన్నారు. దుబాయ్లో ఉంటున్న అతని ఉద్యోగం పోయింది. ఎట్ల బ… Read More
కేంద్రం ఓపెన్ మైండ్తో వస్తే మాట్లాడుతామన్న రైతులు -ఆరోవిడత చర్చలపై కీలక పరిణమాంసంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు బుధవారంతో 28వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు ప్రభుత్… Read More
0 comments:
Post a Comment