ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరు పెంచాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టిడిపి విమర్శిస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోందని, ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్లను విత్ డ్రా చేయడం కోసం ఫోర్జరీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30apvEn
ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ ..చర్యలు తీసుకోవాలని ఎస్ఈసికి చంద్రబాబు లేఖ
Related Posts:
ఏపీ ఎమ్మెల్సీలుగా జకియా, రవీంద్రబాబు - నామినేట్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ..ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. … Read More
30వేల ఫీట్ల ఎత్తులోనే ఇంధనం నింపుకున్న రఫేల్ యుద్ధ విమానాలున్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియా ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అమ్ములపొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు మరికొద్ది గంటల్లో చేరనున్నాయి. … Read More
అయోధ్య భూమి పూజ: టీవీ చానెళ్లపై ఆంక్షలు - ఆ తరహా డిబేట్లు వద్దు - ముందస్తు అనుమతి మస్ట్..ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో ఆగస్టు 5న తలపెట్టిన రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీవీ చాన… Read More
చచ్చిపోతున్నారిక్కడ... నీ ఖాందాన్ని కాదు,ప్రజలను కాపాడు.. కేసీఆర్ను చీల్చి చెండాడిన రాకేష్ మాస్టర్కరోనా నియంత్రణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యా… Read More
శ్రీవారి దర్శనం కోసం వచ్చి... తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి...శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చిక్కుకుపోయిన ఓ రష్యన్ యువతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలే కరోనా లాక్ డౌన్... ఆపై చేతిలో ఉన్న డబ్బులన్నీ అ… Read More
0 comments:
Post a Comment