దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. వినోదం పంచడం, తాజా వార్తలను ప్రజలకు చేర్చడంలో ఆగ్ర దేశాలతో భారత్ పోటీ పడుతుండడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ నివేదికలో ఉన్న ఆసర్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPpEBI
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!
Related Posts:
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు..! కారణం అదే అంటున్న శాస్త్రవేత్తలు..!!హైదరాబాద్ : వామ్మో ఏం ఉక్క పోతరా నాయనా.. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఈ స్థాయి ఎండలను చూడలేదు.. అమ్మో ఇవేం ఎండలు.. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం... … Read More
జై శ్రీరాం అంటూ బూతులు తిడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలపై మమత సీరియస్..కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం మమత బెనర్జీకి బీజేపీ కార్యకర్… Read More
ఎమ్మెల్యేగా ఓడి నక్క తోక తొక్కిన కిషన్ రెడ్డి .. ఏకంగా కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా అవకాశంఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి నక్క తోక తొక్కారు. మంత్రి అయ్యే అదృష్టం రాసుంటే ఎవ్వరూ ఆపలేరు అన్న చందంగా ఆయనను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. 14 స… Read More
ONGCలో మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన… Read More
కాంగ్రెస్ పక్షులన్నీ సొంత గూటికి?న్యూఢిల్లీ: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దారుణ పరాజయాన్ని చవి చూసిన తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు రాహ… Read More
0 comments:
Post a Comment