నిజామాబాద్ : బ్యాలెట్ పేపరా? ఈవీఎం యంత్రాలా?.. ఇంతకు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు ఏ పద్దతిలో జరగనున్నాయనే చర్చ పెద్దఎత్తున జరిగింది. ఈ అంశంపై తీవ్ర కసరత్తు చేసిన ఎన్నికల సంఘం చివరకు జంబో ఈవీఎంలకు జై కొట్టింది. నిజామాబాద్ బరిలో 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో.. M-3 రకం ఈవీఎంలు వాడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V78mao
ట్యాంపరింగ్ కుదరదంట..! నిజామాబాద్ బరిలో M-3 ఈవీఎంలు
Related Posts:
గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019: అత్యంత శాంతియుత దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే … Read More
ఇక నాలుగో శనివారం కూడా సెలవురోజే! ఉత్తర్వులు జారీ.. తక్షణమే అమలు!బెంగళూరు: సాధారణంగా ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. దీనికి అదనంగా మరో శనివారం కూడా జ… Read More
కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలుజమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదు… Read More
కర్ణుడి చావు, నా ఓటమికి వంద కారణాలు .. బూర నర్సయ్య సంచలనంభువనగిరి : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు .. తన ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయని… Read More
వామ్మో .. లిప్ట్లో బాలుడు, గోడబద్దలు కొట్టిన సిబ్బంది ...హైదరాబాద్ : గంట కాదు రెండు గంటలు కాదు .. ఏకంగా నాలుగు గంటలు. సరిగా గాలి రాని పరిస్థితి. ఒక్కరే .. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అదేం గదిలోనే, హాలీడే స్పాట… Read More
0 comments:
Post a Comment