విశాఖపట్నం: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొద్దిరోజులుగా కొనసాగుతోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు.. మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కూడా బంద్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNGrgN
ఏపీ షట్డౌన్: విశాఖకు చంద్రబాబు: బంద్కు సంఘీభావం: భారీ బందోబస్తు
Related Posts:
కరోనా తర్వాత జనంపై పన్నుల మోత తప్పదా ? ఇప్పటికే ప్రభుత్వాల సంకేతాలు...కరోనా సంక్షోభం తీసుకొచ్చిన పరిస్ధితులు ఆర్ధిక వ్యవస్దలను కుదేలు చేస్తున్న వేళ.. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతోంది. ప్రభుత్వాలు ముందుకు సాగాలంటే కీల… Read More
సెల్యూట్ టు కరోనా వారియర్స్: గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్లతో పూల వర్షంహైదరాబాద్: కరోనా మహమ్మారిని పారద్రోలడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వైద్యులకు దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభించింది. భారత ఆర్మీ ప్రకటించిన మేరకు కోవిడ్ ఆ… Read More
కరోనా:భారత్లో రెమ్డెసివీర్ ట్రయల్స్.. మోదీ సర్కారే దేశాన్ని కాపాడింది.. ప్రజలదే తప్పన్న మంత్రిభారత్లో కరోనా విలయం యధావిధిగా కొనసాగుతోంది. సోమవారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 43వేలకు, మరణాలకు 14వందలకు చేరువయ్యాయి. ఇప్పటిదాకా ఈ వ్యాధికి వ్యాక్స… Read More
Coronavirus: నిన్న కోతులు, ఇప్పుడు కుక్కలు, కరోనా కాదు దాని జేజమ్మ వచ్చినా మేము మారం !న్యూఢిల్లీ/ చెన్నై/ కోయంబత్తూర్: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి మనం కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన… Read More
చుక్కలు చూపించిన టీడీపీ నేతలు.. వైసీపీ వివాదాస్పద వార్నింగ్.. ఏపీలో పొలిటికల్ వైరస్‘‘వైస్ జగన్ అనే అవినీతి రథానికి రెండు చక్రాలే విజయసాయి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కరోనా వేళలోనూ వైసీపీ నేతల కాసుల వేట కొనసాగుతోంది. లాక్ డౌన్… Read More
0 comments:
Post a Comment