Tuesday, March 26, 2019

అసెంబ్లీ బ‌రిలో 3989 మంది: లోక్‌స‌భ కోసం 596 మంది అభ్య‌ర్దులు: ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ‌..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో ఒక కీల‌క ఘ‌ట్టం ముగిసింది. సోమ‌వారం తో నామినేష‌న్ల గ‌డువు పూర్త‌యింది. ఎన్నిక‌ల సంఘం నుండి అందుతున్న స‌మాచారం మేర‌కు అసెంబ్లీ బ‌రిలో దాదాపు నాలుగు వేల మంది నామినేష‌న్లు దాఖలు చేసారు. లోక‌సభ కోసం సుమారు 600 మంది పోటీ ప‌డుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FC1gWi

Related Posts:

0 comments:

Post a Comment