అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 11 తర్వాత 25 లక్షల 20 వేల 924 మంది ఓటర్లను చేర్చగా.. అందులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsrMA8
ఏపీ ఓటర్ల తుది జాబితా.. తూగో ఫస్ట్.. విజయనగరం లాస్ట్
Related Posts:
నితీశ్పై పోరుకు రంకెలేస్తున్న లోక్జనశక్తి- గతానుభవాలు చూస్తే షాక్ కావడం ఖాయం..బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటమి మధ్యే పోరు జరుగుతుందని భావిస్తున్నా లోక్ జనశక్తి కూడా తాము సత్తా చూపుతామని సవాళ్లు విసు… Read More
అదృష్టవంతులు ఎవరు: 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు.. గుర్తించే పనిలో కేంద్రం..!న్యూఢిల్లీ: కరోనావైరస్ కోసం ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం వ్యాక్సిన్ తొలుత ఎవరికివ్వాలనే దానిపై చర్చిస్తోంది. … Read More
పోలవరంలో మరో ముందడుగు- కీలకమైన గ్యాప్ 1 డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం..పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డ… Read More
ఆ రెండు పార్టీలు ఉసుళ్ల లాంటివి, వచ్చి వెళతాయి.. హరీశ్ రావు విసుర్లు..దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచార పర్వం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు.. అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగాయ… Read More
కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యండి .. షాక్ ఇచ్చిన ముంబై కోర్టుకంగనా రనౌత్ కు వరుస షాకులు తగులుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నుండి కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు . క… Read More
0 comments:
Post a Comment