హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 795 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. ఇక మెదక్ లో అత్యల్పంగా 20 నామినేషన్లు వచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FswRIB
లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?
Related Posts:
కేటీఆర్ ఫామ్హౌస్ దగ్గర రచ్చ.. వీడియో తీస్తూ రేవంత్ హల్చల్.. సంచలన ఆరోపణలురంగారెడ్డి జిల్లా గండిపేట చెరువుకు సమీపంలోని జన్వాడాలో మంత్రి కేటీఆర్ కు చెందినట్లు భావిస్తోన్న ఫామ్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా వి… Read More
Digvijaya singh: ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ కుట్ర..? ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు..?మధ్యప్రదేశ్ బీజేపీపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస… Read More
పార్లమెంటు సమావేశాలు: బీజేపీ, విపక్షాల వాగ్వాదం, తోపులాటతో తీవ్ర గందరగోళంన్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంటు రెండో విడత సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇటీవల చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లపై లో… Read More
త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు .. ఆ ముగ్గురి చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణలుతెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్యేల తిప్పలు అన్నీ ఇన్నీ కావు . రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు గతంలో ఇచ్చిన… Read More
నిర్భయ ఘటన: నిందితులకు ఉరిశిక్ష ఖరారు తేదీ మళ్లీ వాయిదా..ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు చివరినిమిషంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో ఒకర… Read More
0 comments:
Post a Comment