Sunday, March 28, 2021

ఇక ఏ క్షణమైనా... పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు... తేల్చేసిన మంత్రి బొత్స...

మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇంకా ఎటూ తేల్చకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే యోచనలో ఉంది. మే 6 నాటికి విశాఖ నుంచే కార్యకలాపాలు సాగేలా ముహూర్తం నిర్ణయించినట్లు ఇదివరకే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖ తరలించే అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u1OAhB

Related Posts:

0 comments:

Post a Comment