మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇంకా ఎటూ తేల్చకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే యోచనలో ఉంది. మే 6 నాటికి విశాఖ నుంచే కార్యకలాపాలు సాగేలా ముహూర్తం నిర్ణయించినట్లు ఇదివరకే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖ తరలించే అవకాశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u1OAhB
ఇక ఏ క్షణమైనా... పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు... తేల్చేసిన మంత్రి బొత్స...
Related Posts:
ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది వలస కూలీల మృతి.. 22 మందికి గాయాలు..నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 22 మంది… Read More
అనితరసాధ్యం - తెలంగాణ రాష్ట్రండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అట్టుడుకుతోన్నఅమెరికా: ఊపిరాడట్లేదు.. జార్జ్ ఫ్లాయిడ్పై గ్లోబల్ ఉద్యమం.. ట్రంప్ను ఆడేసుకున్న చైనా''ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నవి తమ కోసం కాదని తెలిసినా.. వాటిపై నమ్మకం పెట్టుకుని.. న్యాయం దొరుకుతుందేమోనని పదే పదే ప్రయత్నించి మోసపోయేవాళ్లకు.. చట్టాన్ని… Read More
Lockdown: ఒకే ఆఫీసులో ఉద్యోగం, ప్రేమికులను కట్టేసి గ్యాంగ్ రేప్, నిలువు దోపిడి, బ్లాక్ మెయిల్ !చెన్నై/ తిరుచ్చి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు కావడంతో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఒకే కంపెనీలో ఉద్యోగం చ… Read More
విశాఖ గ్యాస్ లీకేజీలో కొత్త కోణం: ఎన్జీటీ నివేదిక: అవుట్ డేటెడ్ ట్యాంక్..టెంపరేచర్ సెన్సర్స్విశాఖపట్నం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఉదంతంలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి సంస్థ యాజమ… Read More
0 comments:
Post a Comment