నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పురుషులు కాగా, ఒక మహిళ ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్ నేపాల్లోని బంకె జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36NtpFP
ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది వలస కూలీల మృతి.. 22 మందికి గాయాలు..
Related Posts:
స్పాట్లో ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని : జామియా ఘటనపై మాజీ డీజీపీఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తీవ్ర స్థ… Read More
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై.. పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు.. టీడీపీలో చేరిక?అమరావతి రైతుల నిరసనలు, మూడు రాజధానుల వ్యవహారం, మండలి రద్దు తదితర అంశాలతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ … Read More
క్యాపిటల్ వార్ ... ఒకవైపు అమరావతి కోసం ఆందోళన .. మరోవైపు మూడు రాజధానులపై వైసీపీ సంతకాల సేకరణఏపీలో రాజధాని రగడ నేటికీ రసవత్తరంగా సాగుతుంది . రాజధాని అమరావతి కోసం ఒకపక్క అమరావతి రైతులు పోరాటం సాగిస్తుంటే, మరోపక్క మూడు రాజధానుల కోసం వైసీపీ కూడా … Read More
నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ..హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇది గుడ్ న్యూస్. నీతిఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ఇండియా ఇండెక్స్ 2019లో రెండు కేటగ… Read More
జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత… Read More
0 comments:
Post a Comment