విశాఖపట్నం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఉదంతంలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ ప్రధాన కారణమని తేలింది. కనీస భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, గ్యాస్ను నిల్వ ఉంచడానికి ఏర్పాటు చేసిన ట్యాంకులకు నియంత్రణ పరికరాలను అమర్చకపోవడం వంటి కారణాలు అనేకం ఉన్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zROC5b
Monday, June 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment