నెల్లూరు: తిరుపతి లోక్సభకు నిర్వహించనున్న ఉప ఎన్నిక పర్వంలో మరో అంకం పూర్తి కానుంది. ఈ ఉప ఎన్నిక బరిలో నిల్చున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు డాక్టర్ గురుమూర్తి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ.. ఈ మధ్యాహ్నం తమ నామినేషన్నుదాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తోన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PAd9TV
Sunday, March 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment