Sunday, March 28, 2021

వైసీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఒకేరోజు..ఒకేసారి: వైఎస్ జగన్ బాధ్యతలు..మంత్రుల భుజం మీద

నెల్లూరు: తిరుపతి లోక్‌సభకు నిర్వహించనున్న ఉప ఎన్నిక పర్వంలో మరో అంకం పూర్తి కానుంది. ఈ ఉప ఎన్నిక బరిలో నిల్చున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు డాక్టర్ గురుమూర్తి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ.. ఈ మధ్యాహ్నం తమ నామినేషన్‌నుదాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తోన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PAd9TV

Related Posts:

0 comments:

Post a Comment