హైదరాబాద్: దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ఆరంభమైంది. 60 సంవత్సరాలకు పైగా వయస్సున్న వృద్ధులు, వేర్వేరు అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న 45 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేస్తోన్నారు. దీనికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ముందుండి వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా తీసుకుని.. రెండో విడత వ్యాక్సినేషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q6PrLM
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి: తెలంగాణలో ఎన్ని కేంద్రాల్లో టీకా
Related Posts:
ఐఆర్ జూన్ నుండి అమలు : మహిళా-, ఔట్ సోర్సింగ్- కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించింది. కీలకమైన మధ్యంతర భృతితో పాటుగాగా ప్రత్యేకంగా మహిళా ఉద… Read More
ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు : ప్రత్యేక రైళ్లకు రూ.1.12 కోట్లు : ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు..!ఏపి ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలను ఇప్పటి వరకు ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ సభల్లా నిర్వహి స్తున్న ధర్మ పోరాట దీక్షల… Read More
టార్గెట్ చంద్రబాబు : మోదీ ప్రసంగం లక్ష్యం : జనసమీకరణ..నిరసనల్లో టిడిపి వర్సెస్ బిజెపి.బిజెపి- టిడిపి మధ్య స్నేహ బంధం వీడిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి ఏపికి వస్తున్నారు. ఇందుకు సంబంధిం చి బిజెపి నేతలకు జన సమీకరణ సవాల్ గా మారి… Read More
ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింద… Read More
'జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలకపాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి': మళ్లీ మొదటికి కేసు!హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసు విచారణలో బంజారాహిల్స్ పోలీసులు ఆయన సతీమణి పద్మశ్రీ వాంగ్మూలాన్ని శుక్రవారం తీసుకున్నారు. జయరాం నివాసంలోనే దాదాపు రె… Read More
0 comments:
Post a Comment