తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడు.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని కరకోణంలో ఈ ఘటన సంభవించింది. వారిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల వల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvQNBf
ప్రియురాలి ఇంటికెళ్లి..గొంతుకోసి: అదే కత్తితో తనను తాను పొడుచుకుని.. !
Related Posts:
రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేతముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్త… Read More
సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయంసోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్త… Read More
రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..లక్నో: ఉత్తర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా రా… Read More
నేడు మళ్లీ ఢిల్లీ కి చంద్రబాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హస్తిన ప్రయాణం..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట… Read More
ఏపిలో 27 నుండి ఇంటర్..మార్చి 18 నుండి పదో తరగతి పరీక్షలు : 15న డీఎస్సీ మెరిట్ జాబితా..ఏపిలో పరీక్షల కాలం మొదలైంది. ఒక వైపు ఎన్నికల సమయం.. మరో వైపు పరీక్షల టెన్షన్. వచ్చే పరీక్షల షెడ్యూల్ ను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. డీ… Read More
0 comments:
Post a Comment