ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి తెరపడింది. ఇక ప్రలోభాల పర్వం షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరతీశాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3quOUDw
ఏపీలో ఎన్నికల ప్రలోభాలు .. విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు
Related Posts:
కేజ్రీవాల్ సర్కార్పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేం… Read More
ఆ విష సంస్కృతి మీదే కదా చంద్రబాబూ!: విశాఖ ఘటనపై ఏకిపారేసిన జీవీఎల్ నర్సింహారావువిజయవాడ: విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులను ర… Read More
ఢిల్లీ హింస .. జస్టిస్ మురళీధర్ బదిలీపై రగడ .. మాజీ సీజేఐ బాలకృష్ణన్ ఏమన్నారంటేఢిల్లీ హింస నేపధ్యంలో ముగ్గురు బిజెపి నాయకుల విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమైనందుకు జస్టిస్ మురళీధర్ నేతృత్… Read More
నార్తర్న్ కోల్ఫీల్డ్స్లో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 95 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భ… Read More
ఢిల్లీ అల్లర్లపై 123 కేసులు.. 630 మంది అరెస్టు.. ఒక్కో కుటుంబానికి రూ.25వేల తక్షణ నగదు పరిహారందేశరాజధానిలో సిక్కుల ఊచకోత తర్వాత అత్యంత హేయమైన హింసగా పరిగణిస్తోన్న తాజా అల్లర్లకు సంబంధించి చట్టం తన పనిని ఉధృతం చేసింది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబా… Read More
0 comments:
Post a Comment