ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి తెరపడింది. ఇక ప్రలోభాల పర్వం షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరతీశాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3quOUDw
ఏపీలో ఎన్నికల ప్రలోభాలు .. విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు
Related Posts:
GHMC Elections 2020: మజ్లిస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన హిందూ అభ్యర్థులు వీరే..!హైదరాబాదు: గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఎవరూ ఊహించనంతగా వచ్చాయి. సొంతంగా మేయర్ పదవి పొందేందుకు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన … Read More
టీ పీసీసీ చీఫ్గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయ… Read More
బీజేపీని ఎలా ఆపాలో హైదరాబాద్ చూపించింది .. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ తనయ కవితతెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 55 స్థానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా ఉంది. అయినప్పటికీ గత ఎన్న… Read More
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ మాయం- వైసీపీతోనే మా పోటీ- సోము వీర్రాజు కామెంట్స్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతో ఊపుమీదున్న ఏపీ బీజేపీ నేతలు అప్పుడే ప్రత్యర్ధులపై కామెంట్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అద్… Read More
గ్రేటర్ లో పోటీ.. టీడీపీని ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు .. అదో గాలి పార్టీ, ఇదే రిపీట్ అన్న మంత్రి కొడాలి నానీగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. త… Read More
0 comments:
Post a Comment