ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి తెరపడింది. ఇక ప్రలోభాల పర్వం షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరతీశాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3quOUDw
Monday, March 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment