Friday, February 28, 2020

ఆ విష సంస్కృతి మీదే కదా చంద్రబాబూ!: విశాఖ ఘటనపై ఏకిపారేసిన జీవీఎల్ నర్సింహారావు

విజయవాడ: విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులను రోడ్లపై అడ్డుకునే విష సంస్కృతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీనే అని ఆయన దుయ్యబట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PyR319

Related Posts:

0 comments:

Post a Comment