Monday, March 8, 2021

ఏపీ న్యాయ రాజధాని అదే- ఆర్ధికమంత్రి బుగ్గన ప్రకటన- జగన్‌ పేరు కలిసొచ్చేలా

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెరవెనుక సాగిపోతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నా మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వం అంతర్గతంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ న్యాయరాజధాని ఏర్పాటు చేసే ప్రదేశం, ఇతర వివరాలను వెల్లడించారు. ఇప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిని చట్ట సభల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eyZ5on

Related Posts:

0 comments:

Post a Comment