Saturday, February 29, 2020

కేజ్రీవాల్ సర్కార్‌పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్‌పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..

జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. 2016లో కన్హయ్యతోపాటు మరో తొమ్మిది మందిపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి కేసును ఇప్పుడు పున: ప్రారంభించడంపై పీ చిదంబరం పెదవి విరిచారు. కేజ్రీవాల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wZ3jBR

0 comments:

Post a Comment