న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ఉత్పత్తులు, వంటగ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల సోమవారం దాకా కొనసాగింది. వంటగ్యాస్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు 24 గంటల కిందటే సవరించాయి. ఒక్కో సిలిండర్పై 25 రూపాయల చొొప్పున అదనపు భారాన్ని మోపాయి. నాలుగే నాలుగు రోజుల వ్యవధిలో ఎల్పీజీ రేట్లను పెంచాయి. ఈ రేట్ల పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా- కంప్రెస్డ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sCAmDa
Monday, March 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment