Friday, October 11, 2019

చిదంబరాన్ని మా కస్టడీకి ఇవ్వండి: కోర్టును ఆశ్రయించిన ఈడీ

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). కాగా, ఇదే కేసులో చిదంబరం ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేస్ అప్‌డేట్స్: బెయిల్‌ కోసం సుప్రీం తలపులు తట్టిన చిదంబరం ఆగస్టు నెలలో చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nBXHJj

Related Posts:

0 comments:

Post a Comment